కాంగ్రెస్ నేత శశిథరూర్ చేసిన మాంసాహరులపై తాజా ట్వీట్ నెటిజన్ లకు కోపం తెప్పించింది. ఈ ట్వీట్ లో అయన మాంసాహారులకు ఆగ్రహావేశాలు ఎక్కువగా ఉంటాయి. వారు కొన్ని పరిస్థితుల్లో సర్దుకుపోయే గుణం చాల తక్కువ . నేను శాఖాహారిణి అయినప్పట్టికీ కూడా నాకుమారుడు ఈ వాదనను బలపరచడం లేదని తన ట్వీట్ లో పేర్కొన్నాడు .ఆ ట్విట్ ని చూసిన పలువురు ఆయనపై కోపంతో ఊగిపోయారు . ప్రపంచాన్ని   గడగడలాడించిన హిట్లర్ కూడా శాకాహారి అనే విషయాన్నీ ఆయనకు గుర్తుచేశారు నెటిజన్లు.

 

 

దీన్ని ఓ హాస్య రూపం లో వ్యక్తపరచాలనుకున్నాడు శశిథరూర్. యూరోపియన్ దేశాల్లో యుద్ధాలకు సంబంధించి ప్రాచుర్యం లో ఉన్న డొల్లతనాన్నితనకుమారుడితో వివరించబోయాడు అయితే ఆ విషయాన్నీ తన కుమారుడు అంగీకరించకపోవడంతో . జరిగిన ఈ సంఘటనను పక్కన పెట్టి కేవలం మాంసాహారులపై నిందలు వేసే సరికి ఆ ట్వీట్ కాస్త వైరల్ అయ్యి ..నెటిజెన్ ల ఆగ్రహావేశాలకు గురి అయ్యాడు శశిథరూర్ ...

మరింత సమాచారం తెలుసుకోండి: