ఆంధ్రప్రదేశ్ లో గత రెండు రోజులుగా వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు అటు సోషల్ మీడియాలో ఇటు ప్రధాన మీడియాలో ఎక్కువగా హల్చల్ చేస్తున్నాయి. ఆయన ఎప్పుడు లేని విధంగా అధికారులను టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు.

 

ముఖ్యంగా జలవనరుల శాఖను ఆయన టార్గెట్ చేసారు. దీనికి కారణం ఏంటీ అనేది తెలియదు గాని అయన మాత్రం తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే ఆయన కోపానికి ప్రధాన కారణం జలవనరుల శాఖా మంత్రి అనీల్ కుమార్ యాదవ్ అని కొందరు పరిశీలకులు అంటున్నారు. మరి ఎంత వరకు నిజం అనేది తెలియాలి. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు  పెద్ద దుమారం రేపుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: