ఉత్సవంలో పాల్గొనే ప్రతిఒక్కరు భౌతిక దూరం పాటించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.హిమాచల్ ప్రదేశ్లోని కులులో వారం రోజుల పాటు సాగే దసరా ఉత్సవాలు రఘునాథ్ రథయాత్రతో ప్రారంభమయ్యాయి. భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
ఉత్సవంలో పాల్గొనే ప్రతిఒక్కరు భౌతిక దూరం పాటించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.హిమాచల్ ప్రదేశ్లోని కులులో వారం రోజుల పాటు సాగే దసరా ఉత్సవాలు రఘునాథ్ రథయాత్రతో ప్రారంభమయ్యాయి. భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.