కరోనా మహామాంరి ఎవ్వరిని వదలడం లేదు. సినిమా ఇండస్ట్రీ ని ఒక కుదుపు కుదుపుతున్న కరోనా కి తాజాగా నిర్మాత సేలం చంద్రశేఖర్‌ బలయ్యారు. ఈయన సోమవారం రోజు తుది శ్వాస విడిచారు. సేలం చంద్రశేఖర్‌ నిర్మాతగా సూర్య హీరోగా నటించిన గజిని చిత్రాన్ని, విజయకాంత్ హీరోగా శబరి చిత్రాన్ని, అలాగే హీరో భరత్ తో ఫిబ్రవరి 14, కిలాడి తదితర చిత్రాలను నిర్మించారు. సేలం లో నివిసిస్తూ గత కొన్ని రోజులుగా చిత్ర నిర్మాణానికి దూరం గా ఉంటున్న ఈయన కరోనా తో అనారోగ్యానికి గురయ్యి కన్ను మూసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: