వెంకటేష్ వరుణ్ తేజ్ కలిసి నటించిన సినిమా ఎఫ్ 2  సినిమాతో మంచి హిట్ ను అందుకున్నారు ఈ ఇద్దరు హీరోలు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది దీంతో ఈ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాని రూపొందిస్తున్నాడు అనిల్ రావిపూడి అయితే ఈ సినిమా మొదటిరోజు నుండి వెంకటేష్ ఇంకా వరుణ్ తేజ్ కలిసి విశ్రాంతి లేకుండా షూటింగ్ చేస్తున్నారట. ఆ సమయంలోనే ఒక రూమర్ బయటకు వచ్చింది. ఆ రూమర్ గనుక నిజమైతే కామెడీ మామూలుగా ఉండదట. అయితే అంతకు ముందే అనిల్ రావిపూడి అలాంటి కాన్సెప్ట్‌ హ్యాండిల్‌ చేసి ఉన్నాడు.

 అయితే ఈ సినిమాలో వెంకటేష్ ఇంకా వరుణ్ తేజ్ ఎవరూ ఊహించని పాత్రలో కనిపించనున్నారని.వరుణ్‌తేజ్‌ నత్తివాడిగా , వెంకటేశ్ రేచీకటి బాధితుడిగా కనిపించనున్నాడట. అయితే తాజాగా ఈ విషయంపై స్పందించిన అనిల్ రావిపూడి అందరికీ ఒక క్లారిటీ ఇచ్చాడు. అయితే అనిల్ రావిపూడి చెప్పిన విషయం ఏంటంటే మీ అంచనా నిజమే వీరిద్దరూ ఈ సినిమాలో మీరు అనుకున్నట్టే కనిపించబోతున్నట్లు చెప్పారు. అయితే ఈ రెండు పాత్రలు ఎఫ్ 2 సినిమాలో లేవు. అయినప్పటికీ ఈ సారి ఇ ఈ సినిమాలో కొత్తగా రాబోతున్నట్లు చెప్పారు. ఈ రెండు పాత్రల వల్ల ఈ సినిమాలో కామెడీ మరింత పెరగనుందని ఆయన తెలిపారు.

పాత్రల మీద మంచి కామెడీని రాసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా మా వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని అప్పట్లో అనుకున్నారు కానీ పెద్ద పెద్ద సినిమాలు అదే టైంకి రావడం వల్ల కలెక్షన్ల విషయంలో ఉన్నట్లు చెబుతున్నారు. ఎందుకు ఆ సినిమాల మధ్య నా సినిమా నలిగి పోవడం అంటూ కామెడీ చేశారు. అప్పుడు రాకపోతే ఏంటి నా సినిమా ఎప్పుడు వస్తే అప్పుడు ప్రేక్షకులకు పండగే అంటూ చెప్పారు.ఇక మరోవైపు తెలుగు సినిమాల సీక్వెల్స్‌కి ఏమంత మంచి ట్రాక్‌ రికార్డు లేదు. కనీసం ఈ సినిమా అయిన ఆ సెంటిమెంట్‌ను బ్రేక్‌ చేస్తుందేమో చూడాలి. ఇక ఈ సినిమా పూర్తవగానే బాలకృష్ణ తో అనిల్ రావిపూడి భారీ ప్రాజెక్టు చేయనున్న విషయం తెలిసిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి: