సినిమా ఇండస్ట్రీ లోకి ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ అందులో కొంత మందికి మాత్రమే మొదటి సినిమాతో బాక్సాఫీస్ దగ్గర విజయం అలాగే అదిరిపోయే క్రేజ్ లభిస్తుంటాయి.  అలా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా తోనే బాక్సాఫీసు దగ్గర విజయం మరియు అదిరిపోయే క్రేజ్ ను సంపాదించుకున్న ముద్దుగుమ్మ లలో కీర్తి సురేష్ ఒకరు.  

కీర్తి సురేష్ టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా నేను శైలజ  మూవీ తోనే ఫుల్ క్రేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీలో సంపాదించుకుంది. ఆ తర్వాత నేను లోకల్ సినిమా ద్వారా కీర్తి సురేష్ క్రేజ్ మరింతగా పెరిగింది. ఆ తర్వాత మహానటి సినిమా ద్వారా కీర్తి సురేష్ కు గొప్ప నటిగా గుర్తింపు లభించింది.  

ఇలా వరుస విజయాలతో అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా మారిపోయిన కీర్తి సురేష్ తాజాగా సర్కారు వారి పాట సినిమాలో హీరోయిన్ గా  నటించింది.  ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ తెచ్చుకొని అదిరిపోయే కలెక్షన్లను వసూలు చేస్తోంది.  

తెలుగులో మాత్రమే కాకుండా కీర్తి సురేష్ తమిళ్ లో కూడా టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది. ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న కీర్తి సురేష్ సోషల్ మీడియా ద్వారా కూడా తన అభిమానులతో టచ్ లో ఉంటూ అనేక విషయాలను సోషల్ మీడియా ద్వారా వారితో పంచుకుంటూ ఉంటుంది.  

అలాగే అప్పుడప్పుడు కీర్తి సురేష్ తన సోషల్ మీడియాలో తన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది.  తాజాగా కూడా కీర్తి సురేష్ కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో కీర్తి సురేష్ డిఫరెంట్ లుక్ లో ఉన్న పొట్టి పసుపు కలర్ డ్రెస్ ను వేసుకొని తన థాయ్ అందాల ప్రదర్శితమయ్యేల ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.  ప్రస్తుతం కీర్తి సురేష్ కు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: