ఈరోజు బుదవారం
02.08.2017
ఉ!! 5 గంటల సమయానికి,
* సర్వదర్శనం కోసం 15
కంపార్టమెంట్స్ లలో భక్తులు
స్వామి దర్శనం కోసం వేచి
ఉన్నారు.
* సర్వదర్శనానికి 07
గంటల సమయం
పడుతుంది.
* కాలినడక మార్గం
అలిపిరి-14000,
శ్రీవారిమెట్టు-6000,
మంది భక్తులకి మాత్రమే
దివ్యదర్శనం
* కాలినడకన తిరుమలకి
చేరుకున్న భక్తులను ఉ: 8
గంటల తరువాత
వారికిచ్చిన సమయానికి
దర్శనానికి అనుమతిస్తారు.
* నిన్న ఆగష్టు 01 న
69,049 మంది భక్తులకి
స్వామివారి ధర్శనభాగ్యం
కలిగినది.
* నిన్న 30,238 మంది
భక్తులు స్వామివారికి
తలనీలాలు సమర్పించి
మొక్కు చెల్లించుకున్నారు.
* నిన్న స్వామివారికి హుండీలో
భక్తులు సమర్పించిన నగదు
₹:2.74కోట్లు.