ఈరోజు బుదవారం
   02.08.2017
   ఉ!! 5 గంటల సమయానికి,
* సర్వదర్శనం కోసం 15
   కంపార్టమెంట్స్ లలో భక్తులు
   ‌స్వామి దర్శనం కోసం వేచి
   ఉన్నారు.
* సర్వదర్శనానికి 07
   గంటల సమయం
 ‌‌‌‌  పడుతుంది.
* కాలినడక మార్గం
 ‌‌‌‌‌‌  అలిపిరి-14000,
   శ్రీవారిమెట్టు-6000,
   మంది భక్తులకి మాత్రమే
   దివ్యదర్శనం
* కాలినడకన తిరుమలకి
   చేరుకున్న భక్తులను ఉ: 8
   గంటల తరువాత
   వారికిచ్చిన సమయానికి
   దర్శనానికి అనుమతిస్తారు.
* నిన్న ఆగష్టు 01 న
   69,049 మంది భక్తులకి
   స్వామివారి ధర్శనభాగ్యం
   కలిగినది.
‌ ‌
* నిన్న 30,238 మంది
   భక్తులు స్వామివారికి
   తలనీలాలు సమర్పించి
   మొక్కు చెల్లించుకున్నారు.
* నిన్న స్వామివారికి హుండీలో
   భక్తులు సమర్పించిన నగదు
   ₹:2.74కోట్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: