కేరళలో కరోనా వైరస్ పూర్తిగా తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. అక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా ఆ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దాదాపు అన్ని జిల్లాల్లో కూడా కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే అక్కడ మరణాలు మాత్రం యాక్టివ్ కేసుల్లో పెరుగుతుంది. ఇదే ఇప్పుడు అక్కడ ఎక్కువగా ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. 

 

తాజాగా కేరళలో కరోనా బారిన పడి కోజికోడ్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్న వయనాడ్ లోని కల్పేటకు చెందిన 53 ఏళ్ల మహిళ ఈ రోజు కన్నుమూశారు. ఆమె క్యాన్సర్‌తో బాధపడుతూ చికిత్స కోసం విదేశాలకు వెళ్లి ఈ నెల 20 న ఆమె తిరిగి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: