అలా ధర్నా చేసిన బీజేపీ నాయకులపై, స్థానికుల పై అర్థ రాత్రి బీరు సీసాలతో, రాళ్లతో గుర్తు తెలియని వ్యక్తులు కొందరు దాడి చేశారు. అయితే ఈ దాడి టీఆర్ఎస్ నాయకులే దాడి చేయించారని బీజేపీ ఆరోపిస్తోంది. కొన్ని చోట్ల పదివేల ఆర్ధిక సాయంలో సగం టీఆర్ఎస్ గల్లీ నేతలు తీసుకుని మరో ఐదు వేలు మాత్రమే ఇస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ప్రభుత్వం దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి.
అలా ధర్నా చేసిన బీజేపీ నాయకులపై, స్థానికుల పై అర్థ రాత్రి బీరు సీసాలతో, రాళ్లతో గుర్తు తెలియని వ్యక్తులు కొందరు దాడి చేశారు. అయితే ఈ దాడి టీఆర్ఎస్ నాయకులే దాడి చేయించారని బీజేపీ ఆరోపిస్తోంది. కొన్ని చోట్ల పదివేల ఆర్ధిక సాయంలో సగం టీఆర్ఎస్ గల్లీ నేతలు తీసుకుని మరో ఐదు వేలు మాత్రమే ఇస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ప్రభుత్వం దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి.