ఒక్క అవకాశమంటూ అధికారంలోకి వచ్చిన జగన్.. కనీసం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నారని బీజేపీ నేత సునీల్ డియోధర్ విమర్శించారు. ప్రధానమంత్రి మోడీ పుట్టినరోజు దగ్గర నుంచి బిజెపి దేశవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని... ఎన్నికల్లో ఒక్క అవకాశం అంటూ వచ్చిన జగన్.. ఇప్పుడు అధికారం నుంచి పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని బీజేపీ నేత సునీల్ డియోధర్ అంటున్నారు.
ఒక్క అవకాశమంటూ అధికారంలోకి వచ్చిన జగన్.. కనీసం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నారని బీజేపీ నేత సునీల్ డియోధర్ విమర్శించారు. ప్రధానమంత్రి మోడీ పుట్టినరోజు దగ్గర నుంచి బిజెపి దేశవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని... ఎన్నికల్లో ఒక్క అవకాశం అంటూ వచ్చిన జగన్.. ఇప్పుడు అధికారం నుంచి పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని బీజేపీ నేత సునీల్ డియోధర్ అంటున్నారు.