భార్యాభర్తల బంధం మరింత బలపడాలంటే ఇద్దరి మధ్య నమ్మకం అనేది వుండాలి. అప్పుడే ఎటువంటి గొడవలు రావు. ఇష్టం అనేది కూడా వుండాలి. ఒకరికి బాగలేకపోతే మరొకరు వారికి సేవలు చేయడం లేదా దగ్గరుండి చూసుకోవడం అవసరం. ఈ బంధం నిండు నూరేళ్లు వుండే బంధం. ఇలా కేవలం కష్ట సుఖాలను మాత్రమే కాదు ప్రేమ కూడా అలానే వుండాలి. సంసారం కూడా అలానే ఇష్టంతో చేస్తె అది మరింత బలంగా మారుతుంది లేదు నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను.. నాకు ఎప్పుడూ మూడ్ వస్తే అప్పుడే అని బలవంతం చేయడం మంచిది కాదని ప్రభుత్వం కూడా చాలా సార్లు హెచ్చరించిన విషయం తెలిసిందే..


అలాంటి వాటిని లెక్క చెయ్యకుండా చాలా మంది భార్యకు ఇష్టం లేదని అన్నా బలవంతం చేస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారు. అలాంటి మగ వాళ్ళు చేసే వికృత చేష్టల వల్ల భార్యలు విసిగిపోయి భర్తల పై దాడికి దిగుతున్న సంగతి తెలిసిందే.. ఇటీవల ఇలాంటి  ఘటనలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి.. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యను బలవంతం పెట్టిన భర్త ప్రైవేట్ పార్ట్ ను కొసెసింది. వామ్మో ఇది ఎలా సాధ్యం ఆమె పరిస్థితి ఏంటి? అని కొందరు సందెహాలను వ్యక్తం చేస్తున్నారు.


వివరాల్లొకి వెళితే..మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని టీకంగఢ్ జిల్లాలో చేటుచేసుకుంది. డిసెంబర్ 7న టీకంగఢ్ పట్టణం రామ్ నగర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ విషయం పై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.నాభార్యకు ఇష్టం లేకున్నా శృంగారం పాల్గొనేందుకు ప్రయత్నించాడు.. అది ఇష్టం లేని భార్య పదునైన ఆయుదాన్ని తీసుకొని కొసెసింది. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరికి గతం లో కూడా గొడవలు జరిగాయి.. పంచాయితీ పెట్టి ఇద్దరినీ దగ్గర చేసినట్లు తెలుస్తుంది.. ఇప్పుడు అతని పరిస్థితి మెరుగ్గానె ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: