యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యెకంగా చెప్పాల్సిన పనిలేదు లేదు.. ఈ మధ్య మరింత పాపులర్ అయ్యింది.అత్యధికంగా రెమ్యూనిరేషన్ తీసుకుంటున్న వారిలో మొదటిగా శ్రీముఖి పేరు వినిపిస్తోంది. అయితే శ్రీముఖి మొదటిగా 1993 లో టీవీ హోస్ట్ గా కెరీర్ ను ప్రారంభించింది.అదుర్స్ షో ద్వారా పరిచయం అయ్యింది.అదుర్స్ అనే సో ద్వారా బుల్లితెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత సూపర్ సింగర్ అనే గానా కార్యక్రమానికి కూడా శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరించింది. ఆ తర్వాత 2013లో వచ్చిన ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమా తో వెండితెరపై అడుగు పెట్టింది.


ఆ తర్వాత మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లి గా నటించింది. అలాగే శేఖర్ కమ్ముల తీసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో కూడా ఓ చిన్న పాత్రను చేసింది శ్రీముఖి. దీంతో ఆమెకు అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఆ తర్వాత తమిళ్ కన్నడ సినిమాలలో కూడా చేస్తూ వచ్చింది. ఇక ఇప్పుడు తెలుగు టెలివిజన్ లో యాంకర్ గా చేస్తూ మంచి క్రేజ్ ను సంపాదించుకున్నది శ్రీముఖి.. సినీ ఫీల్డ్ కు రాక ముందు మాత్రం ఈమె


గ్రాడ్యువేషన్ డెంటిస్ట్ చదివిందట . అయితే ఈ చదువు మధ్యలోనే శ్రీముఖి కు అవకాశం రావడంతో చదువును మధ్యలోనే వదిలేసి ఇండస్ట్రీకి వచ్చేసిందట..అయితే అప్పుడు చిన్నగా వచ్చిన ఈమె ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతుంది.తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైంది..దానికి ఆమె బ్లాక్ డ్రెస్ లో వచ్చి కనువిందు చేసింది. ఈ కార్యక్రమంలో తన ఎద అందాలను చూపిస్తూ ఫోటోలకు ఫోజులు ఫోజులిచ్చింది. ఇంకా ఈ ఫోటోలను చూసిన కుర్రకారులు,రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫొటోస్ లోఈ ఫొటోస్ శ్రీముఖి చూసిన అందరూ ఫిదా అయిపోతున్నారు. దీంతో ఈ ఫోటోలు కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: