మన టాలీవుడ్ ఇండస్ట్రీలో సినీ రంగంలో ఉన్నవారు పాలిటిక్స్ లో ఉండడం పాలిటిక్స్ లో ఉన్నవారు శని రంగంలో ఉండడం ఎప్పటినుంచో కామన్ గా జరుగుతూ వస్తుంది . ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ ఈ తరహాలో కొనసాగగా ప్రజెంట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ తరహాని అందిపుచ్చుకున్నారు . ఒక పక్క పదమును మెయింటైన్ చేస్తూనే మరో పక్క సినిమాలలో రాణిస్తూ తమదైన సత్తా చాటుతున్నారు . ఇక సీనియర్ ఎన్టీఆర్ కాలం వెళ్లిపోగా ప్రెసెంట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నైజం నడుస్తుంది . తాజాగాని డిప్యూటీ సీఎం గా పదవు సొంతం చేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు ప్రజలను చూసుకుంటూనే మరో పక్క ప్రేక్షకులను అలరిస్తున్నాడు . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైన్ అప్లో చాలా సినిమాలు ఉన్నాయి . తాజాగా ఓజి మూవీ కూడా రిలీజ్ అయింది .


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో సుజిత్ డైరెక్షన్లో రూపొందిన ఈ మూవీ నిన్న అనగా సెప్టెంబర్ 25 వ తారీఖున థియేటర్లలో రిలీజ్ అయి మంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది . ఇక ఈ సినిమాకి తమన్ బిజిఎం మెయిన్ ఎట్రాక్షన్ గా నిలిచిందని చెప్పుకోవచ్చు . ప్రస్తుతం థియేటర్లను ఈ సినిమా షేక్ చేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు . ఇక ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో కూడా ఉండడంతో ఈ సినిమాపై ప్రత్యక్ష పార్టీల అధినేతలు నెగటివ్ కామెంట్స్ చేయడం సర్వసాధారణం . ఈ క్రమంలోనే తాజాగా రోజా ఈ సినిమాపై నిప్పులు జిమ్మగా.. మరికొందరు ప్రత్యక్ష నేతలు ఈ సినిమాని నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు .


ఇక ఇదిలా ఉంటే తాజాగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ సినిమాను చూసేందుకు థియేటర్ కి వెళ్లడం ఆశ్చర్యంగా మారింది . గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ మరియు జగన్మోహన్ రెడ్డి మధ్య అనేక వాగ్వాదాలు చోటు చేసుకుంటున్న సంగతి మనందరం చూస్తూనే ఉన్నాం . ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఓజీ సినిమా చూసేందుకు థియేటర్ కి వెళ్లడంతో పవన్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు . అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి పై పళ్ళు ట్రోల్స్ కూడా చేస్తున్నారు ‌. " మా అన్నతో ఏమన్నా అవసరం ఉందా . ఇలా కాకా పట్టడానికి ప్రయత్నిస్తున్నావా? అయినా నీ పప్పులు ఏమి వడకవు " అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు పవర్ ఫ్యాన్స్ . ప్రజెంట్ ఎందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: