కేంద్రం బాయిల్డ్ రైస్ కు ప్రోత్సాహం ఇచ్చినందునే దేశంలో ఇన్ని మిల్లులు ఏర్పడ్డాయని.. ఏడేళ్లుగా కేసీఆర్ గారిని, తెలంగాణ ప్రభుత్వాన్ని అడ్డగోలుగా , సంస్కారహీనంగా మాట్లాడింది , నిందించింది బీజేపీ నేతలు, ఎంపీలు అని ఫైర్ అయ్యారు. ఇప్పుడు కిషన్ రెడ్డి బెదిరిస్తున్నారు అని సమస్యను పక్కదారి పట్టించడం ఆశ్చర్యకరమనీ.. బీజేపీ బెదిరింపుల విషయం దేశమంతా తెలుసు తెలిపారు.
కేంద్రం బాయిల్డ్ రైస్ కు ప్రోత్సాహం ఇచ్చినందునే దేశంలో ఇన్ని మిల్లులు ఏర్పడ్డాయని.. ఏడేళ్లుగా కేసీఆర్ గారిని, తెలంగాణ ప్రభుత్వాన్ని అడ్డగోలుగా , సంస్కారహీనంగా మాట్లాడింది , నిందించింది బీజేపీ నేతలు, ఎంపీలు అని ఫైర్ అయ్యారు. ఇప్పుడు కిషన్ రెడ్డి బెదిరిస్తున్నారు అని సమస్యను పక్కదారి పట్టించడం ఆశ్చర్యకరమనీ.. బీజేపీ బెదిరింపుల విషయం దేశమంతా తెలుసు తెలిపారు.