వైసీపీ కి ఇప్పుడు ఏపీ లోఅంత శుభ శకునంగా సాగిపోతుంది.. కరోనా తగ్గిపోతూ ఉండడం, ప్రజలు సంతోషంగా జగన్ పాలన లో ఉండడం చూస్తుంటే జగన్ ముఖ్యమంత్రి గా సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడు కు సరైన బుద్ధి చెప్పి ప్రజలు జగన్ ఎన్నుకోవడం మంచిదే అయ్యింది.. ఇదిలా ఉంటే రాష్ట్రంలో త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి.. దాని మీద ఎంత పెద్ద ఇష్యూ అవుతుందో కూడా అందరికి తెలుసు.. అయితే ఈ ఎన్నికలముందు తిరుపతి ఉప ఎన్నిక జరగబోతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.