ఒక పక్క లాక్ డౌన్ ఉన్నా సరే నేరాలు మాత్రం ఆగడం లేదు. ఎక్కడో ఒక చోట ఏదోక సంఘటన జరుగుతూనే ఉంది. లాక్ డౌన్ కఠినం గా ఉన్న సమయంలో చాలా జాగ్రత్తగా ఇళ్ళల్లో ఉన్న కొందరు ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఒక వ్యక్తి తన భార్యను గొంతు కోసి చంపాడు. 

 

ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. పానిపట్‌లో ఒక వ్యక్తి తన భార్యను గొంతు కోసి చంపాడని పోలీసులు వివరించారు. నిందితుడి తల్లి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసామని.... దీనిపై దర్యాప్తు చేస్తున్నామని బాగ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మంజీత్ సింగ్ అన్నారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో సంచలనంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: