ప్రపంచంలోనే ఎత్తైన పర్వత శిఖరం ఏదంటే ఠక్కమని చెప్పే సమాధానం మౌంట్ ఎవరెస్ట్ అని… ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్టే… అయితే ఎవరెస్టు శిఖరంపై ఇద్దరు విదేశీ అధిరోహికులు మరణించారు. ఒకరు అమెరికాకు చెందిన వ్యక్తి కాగా, మరొకరు
స్విట్జర్లాండ్ కు చెందిన అధిరోహికుడు. వీరిద్దరూ అలసటతో మరణించినట్లు అధికారులు నిర్ధారించారు. ఎవరెస్టు శిఖరంపైకి ఎక్కిన తర్వాత
స్విట్జర్లాండ్ అధిరోహికుడు, హిల్లరీ క్యాంపు
అమెరికా అధిరోహికుడు మరణించాడు. గత వారం 30 మందికి పైగా అధిరోహికులు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా, ఇద్దరికి మాత్రమే పాజిటివ్గా నిర్ధారణ అయింది. వీరందరిని బేస్ క్యాంపు నుంచి తరలించారు.