ఏపీలో బీచ్ శాండ్ మినరల్స్ మైనింగ్ ఆదానీ కంపెనీకి అప్పగించటాన్ని నిలుపుదల చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఆయన ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు లేఖ రాశారు. 2019లో ప్రైవేట్ బీచ్ శాండ్ మైనింగ్ పై నిషేధం విధించారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ గుర్తు చేశారు.


బీచ్ శాండ్ మినరల్స్ లో అణుధార్మిక శక్తికి సంబంధించిన ఖనిజాలుంటాయని.. బీచ్ శాండ్ మైనింగ్ ను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం వలన దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖలో రాశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశ భద్రత అంశాన్ని అదానీకి తాకట్టు పెట్టేందుకు సిద్ధమవటం దుర్మార్గమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ వాపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: