కాంగ్రెస్ పార్టీ లో ప్రభుత్వాన్ని విమర్శించే నేత ఒక్క రేవంత్ రెడ్డి అని చెప్పాలి.. మొదటినుంచి కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డి కి ఆగ్రహం ఎక్కువ.. అందుకే కేసీఆర్ ని విపరీతంగా టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తారు. గతంలో ఓటుకునోటు కేసులో రేవంత్ రెడ్డి ని ప్లాన్ ప్రకారం కేసీఆర్ పట్టించాడు. చంద్రబాబు కూడా ఈ కేసులో ఉన్నాడు కానీ ప్రస్తుతం ఈ కేసు మూలకు పదిపాయింది.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు రేవంత్ రెడ్డి ని కాంగ్రెస్ లో చేరేలా చేసింది. అప్పటినుంచి రేవంత్ రెడ్డి కేసీఆర్ పై ఎక్కుఅవగా విమర్శలు చేస్తూ వస్తున్నారు..