



ఎవరైనా మనకు దారిలో హిజ్రాలు ఎదురైనప్పుడు ,వారు అడగకుండానే డబ్బును వారికి దానంగా ఇవ్వాలి.
అంతే కాకుండా ఈ శ్రావణ బుధవారం రోజున అమ్మవారికి నైవేద్యంగా పెట్టే ఖీర్ కోసం పాలను అసలు మరిగించరాదు.. అంతేకాకుండా ఈ పాలను ఉపయోగించి తీపి పదార్థాలను కూడా తయారు చేయడం ఇంటికి శుభం కాదు. అంతేకాకుండా పచ్చి ధనియాలు, పాలకూర, ఆవాలు ,పచ్చిమిరపకాయలు, జామపండ్లు, బొప్పాయ వంటి పండ్లను కూడా కొనుగోలు చేయకుండా జాగ్రత్తపడాలి. అంతేకాకుండా మగవారు వారి అత్తవారింటికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి.
కొత్త వస్తువులను ఇంటికి తీసుకు రావడం వంటివి చేయకూడదు..
చూశారు కదా..! ఇలాంటివి పాటించడంవల్ల శ్రావణ బుధవారం మహా గణపతి ఆశీస్సులు మనకు అంది, మనం చేసే పనిలో విఘ్నాలు తగలకుండా .. అన్నీ శుభం కలిగేలా మహాగణపతి చూసుకుంటారు.. అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.