సీరియల్ నటి పావని రెడ్డి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. ప్రస్తుతం ఈమె తమిళ బుల్లితెరపై రాణిస్తున్నప్పటికీ తెలుగులో కూడా ఎన్నో పాపులర్ సీరియల్స్ లో కూడా నటించింది.. ఇప్పుడంటే ఈమె పేరు పెద్దగా ట్రెండీగా కాలేదు కానీ.. 2015 నుంచి 17 మధ్య పావని రెడ్డి పేరు తెలుగు ఇండస్ట్రీలో బాగా వైరల్ గా మారింది.ముఖ్యంగా బుల్లితెర నటుడు ప్రదీప్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఇమే.. అయితే వివాహమైన కొన్ని నెలలకే 2017లో ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నారు.. ఈ విషయం అప్పట్లో అందరిని ఆచార్యానికి గురిచేసింది.


ఆమెతో గొడవల వల్లే అతడు మరణించారని వార్తలు కూడా వినిపించాయి.. ఏది ఏమైనప్పటికీ ఆ తర్వాత తెలుగులో కన్నా ఈమె తమిళ ఇండస్ట్రీ వైపు గాని ఎక్కువగా ఫోకస్ చేసి అక్కడే సీరియల్స్ లో నటించింది. అలాగే పలు సినిమాలలో కూడా నటించింది.. ఇటీవలె తమిళ కొరియోగ్రాఫర్ అమీర్ తో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. తమిళ బిగ్ బాస్ -5 లో పాల్గొన సమయంలో వీరికి పరిచయం ఏర్పడి ఆ పరిచయం ప్రేమ వరకు దారితీసింది దీంతో వీరు సీక్రెట్ గానే వివాహం జరిగిపోయిందని వార్తలు వినిపించాయి.


ఆ తర్వాత కొంతకాలానికి వీరిద్దరి మధ్య బ్రేకప్ రూమర్స్ కూడా వినిపించాయి. తమిళ బీబీ జోడి సీజన్-2 లో విన్నర్ గా కూడా ఈ జంట త్వరలోనే ఒకటి కాబోతున్నామంటూ ఎనౌన్స్ చేశారు.. ఇటీవల తాజాగా అమీర్ పావని రెడ్డి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ ఏడాది నవంబర్లు వివాహం చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. అయితే పావని రెడ్డి తన మాజీ భర్త ప్రదీప్ టాటూను మాత్రం అసలు తొలగించలేదు.. దీనిపై అమర్ స్పందిస్తూ తనను తన భర్త చనిపోయిన బాధ ఇప్పటికే ఉందని అందుకే దాన్ని తొలగించమని తాను ఎప్పుడూ చెప్పలేదని అమీర్ తెలిపారు. తెలుగు తమిళ చిత్రాలలో పాపులర్ అయిన ఈమె గౌరవం, అమృతం చందమామ ది ఎండు అంటే చిత్రాలను నటించింది.. అలాగే సీరియల్స్ విషయానికి వస్తే నా పేరు మీనాక్షి, అగ్నిపూలు వంటి సీరియల్స్ పైన కూడా నటించింది. ప్రస్తుతం తమిళంలో వివిధ షోలలో పాల్గొంటున్నట్లుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: