అర్జున అవార్డులను శిఖర్ ధావన్ (క్రికెట్), నిషద్ కుమార్ (హైజంప్), ప్రవీణ్ కుమార్ (హైజంప్), శరద్ కుమార్ (హైజంప్), యోగేష్ కథునియా (డిస్కస్ త్రో), సుహాస్ ఎల్వై (బ్యాడ్మింటన్), సింగ్రాజ్ అధానా (షూటింగ్), భవినా పటేల్ (టేబుల్ టెన్నిస్), హర్విందర్ సింగ్ (ఆర్చరీ) రంగాలలో రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. దేశంలోనే అత్యున్నతస్థాయి క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్నను కేంద్ర ప్రభుత్వం అందేస్తుంది. అయితే నాలుగేండ్లకు పైగా క్రీడారంగంలో సత్తా చాటిన వారిని పురస్కారాలకు ఎంపిక చేస్తారు. విజేతలకు ట్రోఫీ, సైటేషన్ నగదు బహుమతిని అందిస్తారు.
అర్జున అవార్డులను శిఖర్ ధావన్ (క్రికెట్), నిషద్ కుమార్ (హైజంప్), ప్రవీణ్ కుమార్ (హైజంప్), శరద్ కుమార్ (హైజంప్), యోగేష్ కథునియా (డిస్కస్ త్రో), సుహాస్ ఎల్వై (బ్యాడ్మింటన్), సింగ్రాజ్ అధానా (షూటింగ్), భవినా పటేల్ (టేబుల్ టెన్నిస్), హర్విందర్ సింగ్ (ఆర్చరీ) రంగాలలో రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. దేశంలోనే అత్యున్నతస్థాయి క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్నను కేంద్ర ప్రభుత్వం అందేస్తుంది. అయితే నాలుగేండ్లకు పైగా క్రీడారంగంలో సత్తా చాటిన వారిని పురస్కారాలకు ఎంపిక చేస్తారు. విజేతలకు ట్రోఫీ, సైటేషన్ నగదు బహుమతిని అందిస్తారు.