జగన్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతుందో లేదోప్రతిపక్షాలు దాన్ని ఓర్వలేకపోతున్నాయి.. జగన్ వచ్చిన దగ్గరినుంచి ఎప్పుడెప్పుడు జగన్ ను పీఠం మీదనుంచి దింపి తాము ఆ కుర్చీ ఎక్కుదామా అని ఎదురుచూస్తూ జగన్ పై లేనిపోని విమర్శలు చేస్తూ ప్రజల తరపున పోరాడే పుణ్యకాలాన్ని పోగొట్టుకుంటున్నారు ప్రతిపక్ష నాయకులు.. అమరావతి విషయంలో తప్పా ప్రతిపక్ష నాయకులు ప్రజల తరపున పోరాడిన అంశం ఏమీ లేదు.. అది కూడా వారి సొంత ప్రయోజనాలకోసం చేశారు..