ఆంధ్రప్రదేశ్ లో తగ్గినట్టే తగ్గిన కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. గత రెండు రోజుల నుంచి భారీగా తగ్గిన కరోనా కేసులు మళ్ళీ నేడు భారీగా పెరిగాయి. మొత్తం 24 గంటల్లో కరోనా కేసులు 48 పెరిగాయి. ఒకరు కరోనా తో ప్రాణాలు కోల్పోయారు. దీనితో 47 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 

 

దీనితో మొత్తం కేసుల సంఖ్య 2137కి చేరుకుంది. యాక్టివ్ కేసులు రాష్ట్రంలో 948 గా ఉండగా 1052 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇక కొత్తగా నమోదు అయిన కేసులకు కోయంబేడు లింకులు ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో నమోదు అయిన 4, చిత్తూరు 3 కేసులకు కోయంబేడు లింక్ లు ఉన్నాయని అధికారులు గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: