గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతునం నేపధ్యంలో పలు రాష్టాలు ఇప్పటికే లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. ఇక మణిపూర్‌ ప్రభుత్వం సైతం తమ రాష్ట్రాల్లోని ఏడు జిల్లాలో 24 గంటల కర్ఫ్యూ విధించగా, ఈ కర్ఫ్యూ శనివారం నుంచి 17వ తేదీ వరకు కొనసాగానున్నట్టు తెలిపింది. తౌబల్‌, కక్చింగ్, చురాచంద్‌పూర్‌, ఉఖ్రుల్‌, ఇఫాల్‌ వెస్ట్‌, ఇంఫాల్‌ ఈస్ట్‌, బిష్ణుపూర్‌ జిల్లాల్లో కర్ఫ్యూ అమలులో ఉంది. కాగా ఎమర్జెన్సీ సేవలకు మాత్రం అనుమతి ఇవ్వగా ఎయిర్పోర్ట్ వంటి సేవలను సైతం కొనసాగించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: