వైఎస్సార్ అభిమానులు, కార్యకర్తలు అందరూ తనను మనస్పూర్తిగా ఆశీర్వదించాలని షర్మిల కోరింది. వైఎస్సార్టీపీ పాదయాత్ర గురించి ప్రకటన చేసి 100 రోజులు పూర్తి చేసున్న సందర్భంలో వైఎస్సార్కు నివాళులర్పించారు తల్లి విజయమ్మతో కలిసి ఇడుపులపాయలో షర్మిల. ఇక 2003లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్రాజశేఖర్రెడ్డి చేవెళ్ల నియోజకవర్గం నుంచే పాదయాత్రను ప్రారంభించిన విషయం విధితమే. 2012లో కూడ షర్మిల పాదయాత్ర చేపట్టారు. తెలంగాణలో షర్మిల పార్టీ స్థాపించిన తరువాత తొలి పాదయాత్ర ఇది. 4వేల కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టి ప్రజల సమస్యలు తెలుసుకొని ఓట్లు సాధిస్తుందో లేదో కొద్దిరోజులు వేచి చూడక తప్పదు.
వైఎస్సార్ అభిమానులు, కార్యకర్తలు అందరూ తనను మనస్పూర్తిగా ఆశీర్వదించాలని షర్మిల కోరింది. వైఎస్సార్టీపీ పాదయాత్ర గురించి ప్రకటన చేసి 100 రోజులు పూర్తి చేసున్న సందర్భంలో వైఎస్సార్కు నివాళులర్పించారు తల్లి విజయమ్మతో కలిసి ఇడుపులపాయలో షర్మిల. ఇక 2003లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్రాజశేఖర్రెడ్డి చేవెళ్ల నియోజకవర్గం నుంచే పాదయాత్రను ప్రారంభించిన విషయం విధితమే. 2012లో కూడ షర్మిల పాదయాత్ర చేపట్టారు. తెలంగాణలో షర్మిల పార్టీ స్థాపించిన తరువాత తొలి పాదయాత్ర ఇది. 4వేల కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టి ప్రజల సమస్యలు తెలుసుకొని ఓట్లు సాధిస్తుందో లేదో కొద్దిరోజులు వేచి చూడక తప్పదు.