ఆషూ రెడ్డి ఈ పేరు తెలియని వారంటూ ఎవరూ ఉండరు.అయితే ఈమె టిక్ టాక్ వీడియోలతో పాపులారిటీ తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మలలో ఈమె ఒకరు. ఇకపోతే జూనియర్ సమంతగా మంచి గుర్తింపు తెచ్చుకొని, ఆ తర్వాత యూట్యూబర్ గా మారి బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది అషురెడ్డి.ఇదిలావుండగా ఇప్పుడు పలు సినిమాల్లో నటిగా, యాంకర్ గా బిజీబిజీగా ఉంది అషురెడ్డి. తాజాగా ఇటీవల మళ్ళీ బిగ్ బాస్ లో పాల్గొని మరింత ఫేమ్ తెచ్చుకుంది అషు.కాగా సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోలు, రీల్స్ పెడుతూ హడావిడి చేస్తూ ఉంటుంది.

అంతేకాకుండా ఈమె ఇటీవల బిగ్ బాస్ నాన్‌స్టాప్‌లో సందడి చేసిన అషూ రెడ్డి ఫినాలేకు అతి దగ్గర్లో ఉండగా అనూహ్యాంగా హౌజ్‌ నుంచి బయటకు వచ్చింది.అయితే  అప్పటి నుంచి హాట్‌హాట్‌ ఫొటోలకు ఫోజులు ఇస్తూ సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. ఇక ఈ క్రమంలో తాజాగా ఆమె షేర్‌ చేసిన వీడియోపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఆమె బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ సహా కంటెస్టెంట్‌ అజయ్‌తో కలిసి మిర్చి మూవీలోని అనుష్క డైలాగ్‌పై రీల్‌ చేసింది.ఇక అదేంటి అంటే 'కాలం మారిపోయి పద్దతులు మారాయి కానీ నాకే కనుక స్వయంవరం పెడితే ఎంతమంది రాజులు గుర్రాలు వేసుకుని వచ్చెవారో తెలుసా?' అని చెబుతుంది. ఇకపోతే ఈ డైలాగ్‌ విని పక్కనే ఉన్న అజయ్‌ అషూ తలపై ఒకట్టిస్తాడు. కాగా ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ 'మీ మనసులోని మాటను కామెంట్‌ చేయండి' అని క్యాప్షన్‌ ఇచ్చింది.

అయితే దీంతో రెచ్చిపోయిన నెటిజన్లు రకరకాలుగా వారి మనసులో మాటను బయటపెడుతూ అషూను దారుణంగా ట్రోల్‌ చేయడం ప్రారంభించారు.అయితే 'ముందు మేకప్‌ తీసి రీల్‌ చేయ్‌ గుర్రాలు కాదు కదా.. కనీసం గాడిదలను వేసుకుని కూడా రారు', 'ముందు స్నానం చేయమ్మా.. కంపు కొడుతోంది....అంతేకాదు  ఆ తర్వాత రీల్‌ చేయ్‌', 'నీ ప్లాస్టిక్ సర్జరీ, మేకప్ ఫేస్‌కి అంత సీన్ లేదులే' అంటూ దారుణంగా నెటిజన్లు దారుణంగా ల్రోల్‌ చేస్తున్నారు.ఇదిలావుండగా అషూ రెడ్డి ప్రస్తుతం టీవీ షోలే కాకుండా సినిమాలు కూడా చేస్తుంది. దీనితో అందరు బుల్లితెర ఆర్టిస్టుల మాదిరిగానే తాను కూడా స్మాల్ స్క్రీన్‌తో పాటు వెండితెరపై అదృష్టం పరీక్షించుకోవాలని అనుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: