వై దిస్ కొలవరి.. కొలవరి.. కొలవరి ది.. అంటూ వచ్చిన ఈ పాట ప్రేక్షకులలో ఒక సరికొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసింది. సూపర్ స్టార్ హీరో రజనీకాంత్ కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం త్రీ.. ఈ లేడీ డైరెక్టర్ రూపొందించిన ఈ సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్ హిట్ ను క్రియేట్ చేయడం గమనార్హం. ఇందులో ధనుష్ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమా అటు రొమాన్స్ పరంగా ఇటు యూత్ ను  ఆకట్టుకుంది.. అంతేకాదు ఈ సినిమా విడుదలైన తర్వాత తన భర్తతో ఇంకొక అమ్మాయిని ఐశ్వర్య ఎలా సృష్టించి చిత్రీకరించింది అంటూ ఆమె పై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి.

ముఖ్యంగా మహిళా లోకం నుంచి వచ్చిన ఈ విషయాలను ఐశ్వర్య అప్పట్లో ఏమాత్రం పట్టించుకోలేదు. ఇకపోతే ఈ సినిమాలో శృతి హాసన్ , ధనుష్ మధ్య వచ్చే రొమాంటిక్ చిత్రాలు చూస్తే ఎవరికైనా సరే చమటలు పట్టాల్సిందే. ఇక ప్రతి పాటలో కూడా వీరిద్దరి మధ్య రొమాన్స్ ఎంత బాగా పండింది అంటే నిజంగా కపుల్స్ లాగా వీరు నటించడం గమనార్హం. తమ తమ పాత్రలలో లీనమై పోయి నటించారు.. కాబట్టి ఈ సినిమా ఒక రికార్డును సృష్టించింది. పెళ్లికి ముందే వీరిద్దరి రొమాన్స్ ప్రేమికులకు బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఇందులో స్కూల్ వయసు నుంచి వీరిద్దరూ ప్రేమించుకోవడం చూపిస్తారు.

అయితే ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ చిగురించిన తర్వాత రొమాన్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఇక వీరిద్దరి మధ్య వచ్చే అత్యంత శృంగార భరితమైన సన్నివేశాలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక లిప్ లాక్ సన్నివేశాలు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆ రోజు ధనుష్ శృతి హాసన్ తో చేసిన రొమాన్స్ మరిచిపోలేదు అనుకుంటా..శృతి హాసన్ తో నే కాదు అమలాపాల్ తో కూడా ఈయన రిలేషన్ లో ఉన్నాడు అనే వార్తలు పెద్ద ఎత్తున గత కొంతకాలం కిందట వినిపించాయి. ఇప్పుడు మరి ఎలాంటి కారణం చూపిస్తారో తెలియదు కానీ ఎట్టకేలకు తన భార్య ఐశ్వర్యతో ధనుష్ విడాకులు తీసుకున్నాడు. ఇక వీరు విడాకులకు కారణం శృతిహాసన్ అని కూడా ఒక వైపు వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: