సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా, ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ , 14 రిల్స్ , జి ఎం బి ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించారు. మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న సర్కారు వారి పాట సినిమా మే 12వ తేదీన భారీ ఎత్తున థియేటర్లలో విడుదల అయ్యింది. విడుదలయిన మొదటి షో నుండి బాక్స్ ఆఫీస్ దగ్గర  పాజిటివ్ టాక్ సాధించుకున్న సర్కారు వారి పాట సినిమా కలెక్షన్లను కూడా బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ లో సాధిస్తుంది.  ఇది ఇలా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్కారు వారి పాట సినిమా నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ల గురించి తెలుసుకుందాం.

'సర్కారు వారి పాట' సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 36.01 కోట్ల కలెక్షన్లను సాధించింది.
సర్కారు వారి పాట' సినిమా రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 11.04  కోట్ల కలెక్షన్లను సాధించింది.
సర్కారు వారి పాట' సినిమా మూడవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 12.01  కోట్ల కలెక్షన్లను సాధించింది.
'సర్కారు వారి పాట'  సినిమా నాలుగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏరియా ల వైజ్ గా సాధించిన కలెక్షన్ల గురించి తెలుసుకుందాం


నైజాం : 5.15 కోట్లు
సీడెడ్ : 1.48 కోట్లు
యూ ఎ : 2.03 కోట్లు
ఈస్ట్ : 1.10 కోట్లు
వెస్ట్ : 51 లక్షలు
గుంటూర్ : 61 లక్షలు
కృష్ణ : 77 లక్షలు
నెల్లూర్ : 41 లక్షలు
నాలుగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్కారు వారి పాట సినిమా 12.06 కోట్ల షేర్ కలెక్షన్లను బాక్సాఫీస్ దగ్గర వసూలు చేయగా, 18.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లను బాక్సాఫీసు దగ్గర వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: