టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన సిద్దు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు . సిద్దు ప్రెసెంట్ తెలుసు కదా మూవీ తో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు . ఈ సినిమా నేడు అనగా 17వ తారీఖున థియేటర్లలో రిలీజ్ అయింది . ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు సిద్దు జొన్నలగడ్డ . ఇక తాజాగా తన ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేశాడు సిద్దు ‌. ఇందులో చాలా విషయాలపై స్పందించాడు కూడా . ఇక ఈ నేపథ్యంలోనే మీ ఫేవరెట్ హీరో ఎవరు అని ప్రశ్నించగా తనకు రన్బీర్ కపూర్ అంటే ఇష్టం అని సమాధానం ఇచ్చాడు .


దీంతో తెలుగులో మీకు ఎవరు ఫేవరెట్ హీరోలు లేరా అంటూ ప్రశ్నిస్తున్నారు ప్రేక్షకులు . తెలుగు స్టార్ హీరోలు ఎంతమంది ఉండగా బాలీవుడ్ హీరోని ఫేవరెట్ అని చెప్పడం ఏంటని మండిపడుతున్నారు . ఇక సిద్దు నువ్వు సపోర్ట్ చేసింది మన తెలుగు హీరోలే కదా .. అటువంటిది ఆయనకు చాలామంది హీరోల ఫ్యాన్స్ సపోర్ట్ చేశారు . అటువంటి అప్పుడు బాలీవుడ్ హీరోలో అంతగా ఏం నచ్చిందని ప్రశ్నిస్తున్నారు . మొత్తానికి సిద్దు ఇచ్చిన ఆన్సర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ట్రోరింగ్ కి దారి తీసింది అని చెప్పుకోవచ్చు .


రీసెంట్గా పరుస ఫ్లాపులతో బాధపడుతున్న ఆయన ఈ మూవీతో ఎలాగైనా హీట్ కొట్టాలని ఎదురు చూస్తున్నాడు . ఇక ఇటువంటి సమయంలో ఇటువంటి కామెంట్స్ చేయడం వలన సిద్ధూ మూవీకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు . ప్రెసెంట్ సిద్దు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా వాటిపై ఫుల్ ట్రోల్స్ చేస్తున్నారు ప్రేక్షకులు . మరి సిద్దు తెలుసు కదా మూవీ ఏమాత్రం హిట్ అవుతుందో వేచి చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: