తీయగా మాట్లాడే అమ్మాయిల మాటలు వినగానే అబ్బాయిల గుండెలు జారిపోతాయనే విషయం తెలిసిందే.. వారు చెయ్యివేస్తే ఐస్‌లాగా కరిగిపోతారు.. మెలికలు తిరుతూ ఉండిపోతారు.. ఇది అబ్బాయిల వీక్‌నెస్ .. ఇక పార్టీకి రమ్మంటే ఎగిరి గెంతుతారు.. ఇదిగో ఇలాగే ఒక యువకుడు వారితో పుల్లుగా ఎంజాయ్ చేసి చివరికి లబోదిబోమంటున్నాడు.. ఆ ఇద్దరమ్మాయిలతో చేసిన స్నేహమే అతని కొంపముంచిందని చాలా లేటుగా తెలుసుకున్నాడు.. బెడ్రూమ్‌లో ఇద్దరితో శృంగారం చేశాక గానీ అతనికి బోధపడలేదు.. మద్యం మత్తులో ఆ ఇద్దరమ్మాయిల కొంటెసైగలకు పడిపోయిన అతను అది కాస్త దిగినాక జాగ్రత్తపడ్దాడు..

 

 

అప్పటికే అంతా జరిగిపోయింది.. ఈ ఘటన హర్యానాలోని గురుగ్రామ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు తెలుసుకుంటే.. గురుగ్రామ్‌లో ఘడి గ్రామానికి చెందిన ఫొటోగ్రాఫర్‌కి మహి, రియా అనే ఇద్దరు మహిళలు ఫీనులో పరిచయం అయ్యారు.. ఇతనితో ఫ్రెండ్ షిప్ పెంచుకుని క్లోజ్‌గా మూ అవడం మొదలు పెట్టారు.. ఈ క్రమంలో ఓ రోజు ఫొటోగ్రాఫర్‌కి ఫోన్ చేసి మందు ఆఫర్ చేశారు. ఇంకేముంది వేనకా ముందు ఆలోచించకుండా అమ్మాయిలు పిలవడంతో సొల్లుకార్చుకుంటూ వెళ్లాడు.. ఇక ఆ ఇద్దరు అమ్మాయిలతో కలసి ఫుల్లుగా మందు తాగిన అనంతరం అతన్ని శృంగారానికి ప్రేరేపించిన వారు అతను ముగ్గులోపడగానే ఆ ఇద్దరు మహిళలతో పడక సుఖం పంచుకున్నాడు.

 

 

అప్పటివరకు దిగాక కానీ అతనికి అసలు విషయం అర్థం కాలేదు. అర్ధం చేసుకునే లోపే సంజయ్ అనే వ్యక్తి సీన్‌లోకి ఎంటరయ్యాడు. ఆ ఇద్దరు మహిళలతో ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోలు తీశానని.. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఆ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని చెప్పడంతో ఫొటోగ్రాఫర్ మైండ్ బ్లాక్ అయింది. అప్పటికే సీన్ మొత్తం అర్ధమైన ఫొటోగ్రాఫర్ తాను మోసపోయినట్లు గ్రహించి పోలసులను ఆశ్రయించాడు.. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మహి, రియాతో సహా సంజయ్‌ని అరెస్టు చేశారు. ఇకపోతే సంజయ్‌పై గతంలోనూ అమ్మాయిలను ఎరగా వేసి డబ్బులు గుంజేందుకు ప్లాన్ చేసినట్లుగా కేసులు నమోదైనట్లు గుర్తించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: