ఈనెల 28 నుంచి ఈ కొత్త జరిమానా అమల్లోకి వస్తాయి. అప్పటి నుంచి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి నియమాలు ఉల్లఘించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించడం ద్వారా ప్రాణ నష్టాన్ని నిరోధించవచ్చని చెబుతున్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్ లు, ఆపరేషన్ రోప్ వంటివి కేవలం ట్రాఫిక్ నియంత్రణ, వాహనదారుల భద్రతే లక్ష్యంగా నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ కొత్త జరిమానాలతో జనం జేబులు ఖాళీ కావడం ఖాయం.
ఈనెల 28 నుంచి ఈ కొత్త జరిమానా అమల్లోకి వస్తాయి. అప్పటి నుంచి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి నియమాలు ఉల్లఘించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించడం ద్వారా ప్రాణ నష్టాన్ని నిరోధించవచ్చని చెబుతున్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్ లు, ఆపరేషన్ రోప్ వంటివి కేవలం ట్రాఫిక్ నియంత్రణ, వాహనదారుల భద్రతే లక్ష్యంగా నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ కొత్త జరిమానాలతో జనం జేబులు ఖాళీ కావడం ఖాయం.