మహిళలపై జరుగుతున్న దాడి కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడుతున్నాయనిఎన్టీఆర్ జిల్లా సీపీ కాంతి రాణా చెబుతున్నారు. ఏడాదిన్నరలో జిల్లాలో విమేన్ అగైనెస్ట్ క్రైమ్ కి సంబంధించి 54 కేసుల్లో నిందితులకు శిక్ష పడిందని ఎన్టీఆర్ జిల్లా సీపీ కాంతి రాణా అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా ఎస్పీలు, కమిషనర్లు కొన్ని కేసులను పర్యవేక్షిస్తున్నారని..దీంతో కేసులు వేగవంతంగా విచారణ కొనసాగుతున్నాయని ఎన్టీఆర్ జిల్లా సీపీ కాంతి రాణా అన్నారు.


ఇక గంజాయి కేసుల్లో పీడీ యాక్ట్ లు పెడుతున్నామని ఎన్టీఆర్ జిల్లా సీపీ కాంతి రాణా చెప్పారు.  వ్యవస్థీకృతంగా నేరాలు చేసే వారిని నగర బహిష్కరణలు చేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా సీపీ కాంతి రాణా తెలిపారు. అంతే కాకుండా గంజాయి ,బ్లెడ్ బ్యాచ్ పై ఫోకస్ పెట్టి కౌన్సిలింగ్ ఇస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా సీపీ కాంతి రాణా తెలిపారు. విజయవాడ నగరంలో ఇప్పటి వరకు 33 మంది రౌడీ షీటర్స్ ను గుర్తించి ఆరుగురిని నగరం నుంచి బహిష్కరించినట్లు ఎన్టీఆర్ జిల్లా సీపీ కాంతి రాణా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: