పొడి దగ్గు, గొంతు నొప్పి రెండూ విపరీతంగా ఉన్నప్పుడు 10 మిరియాలు, ఐదు లవంగాలు, రెండు చెక్క, తులసి ఆకులు 10 నుంచి 15, పసుపు చిటికెడు, అల్లం చిన్న ముక్క, బెల్లం రుచికి సరిపడినంత.. వీటన్నింటిని బాగా దంచి , పావు లీటర్ నీటిలో వేసి బాగా మరిగించాలి. ఇలా బాగా మరిగిన ద్రావణాన్ని వడకట్టి, తాగడం వల్ల ఒకటి రెండు రోజుల్లోనే పొడి దగ్గు , గొంతు నొప్పి తగ్గడం ఖాయం..