ఆ పక్షులు అరేబియా సముద్రం నుంచి సీతా కాలంలో పాకిస్తాన్ కి వలస వస్తుంటాయట. ఇక వాటిని వేటడటం కోసం దుబాయ్ రాజులు పాకిస్తాన్ కి రావడం కోసం పాకిస్తాన్ ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చిందట. దాని కోసం 1989 లోనే చట్టం కూడా చేసిందట పాకిస్తాన్ ప్రభుత్వం. అయితే 50 వేల నుంచి లక్ష దాకా వలస వచ్చే ఆ పక్షులు ఇప్పుడు క్రమంగా తగ్గిపోవడంతో పాకిస్తాన్ లో పర్యాటాక నిపుణులు దుబాయ్ రాజులకి పాకిస్తాన్ కి రానివ్వకండి అని పాకిస్తాన్ ప్రభుత్వంని హెచ్చరిస్తూ ఆందోళన చేస్తున్నారట. మరి దీనిపై పాకిస్తాన్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి