15 వ తేది ఉదయం చక్రస్నానం….రాత్రి ధ్వజా అవ రోహణం తో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఈ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు కరోనా నియమ నిబంధనాలు పాటిస్తూ నిర్వహిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు. గత ఏడాది కంటే ఈసారి చాలా బ్రహ్మాండంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది టిటిడి బోర్డు. కరోనా నేపథ్యంలో గత ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించ లేక పోయామని టీటీడీ తెలిపింది. కాగా కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో.... శ్రీవారి దర్శనాల సంఖ్య పెరుగుతోంది.
15 వ తేది ఉదయం చక్రస్నానం….రాత్రి ధ్వజా అవ రోహణం తో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఈ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు కరోనా నియమ నిబంధనాలు పాటిస్తూ నిర్వహిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు. గత ఏడాది కంటే ఈసారి చాలా బ్రహ్మాండంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది టిటిడి బోర్డు. కరోనా నేపథ్యంలో గత ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించ లేక పోయామని టీటీడీ తెలిపింది. కాగా కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో.... శ్రీవారి దర్శనాల సంఖ్య పెరుగుతోంది.