కాకినాడ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి కామెంట్స్ చేశారు.  అసెంబ్లీ లో జరిగింది నాటకంతో కూడినటువంటి వ్యవహారమని.. అసెంబ్లీ లో జరిగింది వేరు బయట జరుగుతున్న ప్రచారం వేరన్నారు.  భువనేశ్వరిని ఎవరు ఏమి అనలేదని.... చంద్ర బాబు ఎక్కువ ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు. చంద్రబాబు తన సతీమణిని అనవసరం గా రాజకీయాల్లోకి లాగుతున్నరని ఫైర్‌ అయ్యారు  ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి. .  హెరాయిన్ కేసు లో నా పాత్ర ఉందని తప్పుడు ప్రచారం చేసారని... అప్పుడు నేను బాధపడనా..?అన్నారు  ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి. .  నాకు ఒక మాట అంటే నేను నాలుగు మాటలు అంటానని.. టీడీపీ నాయకులు ఆలోచించి మాట్లాడాలని ఫైర్‌ అయ్యారు.. సింపతి కోసమే చంద్రబాబు ఇలా చేస్తున్నారని... అసెంబ్లీ లో ఎవరు మాట్లాడారో రికార్డు లు పరిశీలించాలని తెలిపారు  ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి. .

ముందు టీడీపీ నాయకులు వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి. .తరు వాత మేము చేసాం.. గతం లో పట్టా భి ఆంధ్ర ప్రదేశ్‌ రాఊ సీఎం జగన్ ను బోసిడికే అని తిడితే నారా లోకేష్ సమర్ధించారని ఫైర్‌ అయ్యారు ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి. . అప్పుడు చంద్రబాబు ఎందుకు స్పందించలేదు... అప్పుడు కుటుంబం విలువలు గుర్తు రాలేదా? అని నిలదీశారు. రామారావు కుటుంబాన్ని ఏకం చేయాలి అని చంద్రబాబు చూస్తున్నారు... ఎన్ టి ఆర్ కుమార్తె గా భువనేశ్వరి కి మేము గౌరవిస్తామని వెల్లడించారు ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి. . నందమూరి కుటుంబం సభ్యులకు అవగాహన లేదని... భువనేశ్వరి కోసం రన్నింగ్ కామెంట్రీ లోకూడా ఎవరు కనీసం మాట్లాడలేదని ఫైర్‌ అయ్యారు. త్వరలో నందమూరి కుటుంబ సభ్యులు జరిగిన విషయం తెలుసుకుంటారని... అనవసరంగా చంద్రబాబు మాయలో, ఉచ్చులో పడకండి అన్నారు ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి.  

మరింత సమాచారం తెలుసుకోండి: