కొండ వలస లక్ష్మణ రావు రంగస్థలం మీద నాటకాలు వేస్తూనే 378 అవార్డులను సొంతం చేసుకున్నారు. అంతేకాదు ఈయనకు రెండు నంది అవార్డులు కూడా లభించాయి.