గత కొద్దిరోజులుగా అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది ప్రముఖ బ్రాండెడ్ సంస్థ నోకియా మొబైల్..NOKIA -5G స్మార్ట్ మొబైల్ లాంచ్ డేట్ తో పాటు రెండర్స్ను కూడా కంపెనీ లాంచ్ చేసింది నోకియా అప్కమింగ్ మొబైల్..NOKIA G-42 -5G మొబైల్ పేరుతో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. నిన్నటి వరకు నోకియా అప్కమింగ్ 5g మొబైల్ అనే పేరుతో ప్రకటించిన నోకియా ఇప్పుడు పేరుతో పాటుగా పలు వివరాలను తెలియజేస్తూ ఒక వీడియోని సైతం విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ ని కూడా విడుదల చేయడం జరిగింది.

NOKIA అప్ కమింగ్ స్మార్ట్ మొబైల్..G42-5G మొబైల్ ను సెప్టెంబరు 11వ తేదీన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్లు తెలియజేసింది. అయితే ఈ మొబైల్ కీలకమైన వివరాలను సైతం కంపెనీ ముందుగానే తెలియజేసింది. సెప్టెంబర్ 11వ తేదీన ఈ మొబైల్ యొక్క ప్రైజ్ ను ప్రకటించబోతున్నట్లు తెలిపింది.. అయితే ఈ మొబైల్ అమెజాన్ స్పెషల్ గా తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ ను కూడా ఒక పేజీని అందించబోతున్నట్లు తెలుస్తోంది.
NOKIA G42-5G :
ఈ మొబైల్ స్పెసిఫికేసన్ విషయానికి వస్తే..6.53 అంగుళాల రిఫ్రెష్ రేట్ హెచ్డి డిస్ప్లే తో లాంచ్ చేయబడుతోంది. OZO play back తో మంచి విజువల్ సౌండ్ తో అందిస్తోంది ఈ మొబైల్ డిస్టెన్స్ ని వాటర్ డ్రాప్ సెల్ఫీ కెమెరా డిజైన్ తో ఉండబోతోంది ఈ స్మార్ట్ మొబైల్ ప్రీమియం లుక్ కలర్ డిజైన్తో లాంచ్ చేసినట్లు ఈ టీజర్ లో తెలుస్తోంది..11GB రామ్ సపోర్టుతో లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.. ఈ మొబైల్ కెమెరా సెటప్ గురించి నోకియా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది బ్యాక్ వైఫ్ 50 mp A1 త్రిబుల్ కెమెరా కలదు.. సెల్ఫీ ప్రియుల కోసం 8 మెగాపిక్సల్ కలదు. అలాగే త్రీ ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్ను కూడా అందిస్తోంది.. ఆండ్రాయిడ్ ఓఎస్ అప్ గ్రేడ్లను కూడా అందించబోతున్నట్లు తెలుపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: