ఆంధ్రప్రదేశ్ లో భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 477 మందికి కరోనా సోకిందని తాజాగా హెల్త్ బులిటెన్ లో వెల్లడించింది ఏపీ సర్కార్. 24 గంటల్లో ఎపీకి చెందిన 439 మందికి కరోనా సోకిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. గత 24 గంటల్లో 5 మంది కరోనా తో ప్రాణాలు కోల్పోయారు. 

 

ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో కరోనా కేసులు 34 బయటపడ్డాయి. గత నాలుగు రోజులు గా దాదాపు 400 కేసులు ప్రతీ రోజు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు  106 మంది కరోనా తో మరణించారు అని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఏపీలో కరోనా కేసులు 8929 నమోదు అయ్యాయి ఇప్పటి వరకు.

మరింత సమాచారం తెలుసుకోండి: