ప్రస్తుతం ఆధునిక కాలంలో ఊబకాయం, అధిక రక్తపోటు ఇంకా అలాగే మధుమేహం వంటి సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు..ఇక ఈ పరిస్థితులలో చక్కెరను తక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.ఇక భారతదేశంలో చాలా మంది ప్రజలు ఉదయాన్నే ముందుగా టీ తాగుతారు. మన దేశంలో చాయ్ ప్రియులు చాలా ఎక్కువగానే ఉన్నారు. బరువుని తగ్గాలనుకునేవారు.. రోజూ టీలో పంచదారకు బదులుగా కొన్ని పదార్థాలను కలిపి తీసుకుంటే చాలా సులభంగా బరువు తగ్గుతాయి.ఇక అంతేకాదండోయ్.. చక్కెర లేని టీ తాగడం వలన డయాబెటిక్ రోగులలో కూడా షుగర్ లెవల్స్ తగ్గడమే కాకుండా.. బరువు కూడా ఈజీగా తగ్గుతారు.. ఈ పదార్థాలను టీలో కలిపి తీసుకోవడం వలన ఆరోగ్యానికి చాలా రకాల మేలు చేస్తాయి. అలాగే దీంతోపాటు.. టీ రుచిని కూడా పెంచుతాయి. అందుకే ప్రతి రోజూ టీతోపాటు ఏఏ పదార్థాలు కలిపి తీసుకుంటే మంచిదో మనం తెలుసుకుందామా.



ఇక ఉదయాన్నే టీలోచక్కెరకు బదులుగా తేనెను కలుపుకోని తాగండి. కానీ టీ లో మాత్రం తేనె వేసి మరిగించవద్దు.. ముందుగా అసలు చక్కెర లేకుండా టీ తయారు చేసుకోవాలి..ఇక ఆ తర్వాత కప్ లో అవసరానికి అనుగణంగా అందులో తేనె కలుపుకోవాలి.. ఇది టీలో కరిగిపోవడానికి కొంత సమయం అనేది పడుతుంది. టీలో తేనెను కలిపి తీసుకోవడం వలన చాలా సులభంగా బరువు తగ్గుతారు.అలాగే బరువు తగ్గేందుకు డైట్ చేస్తున్నవారు ప్రతి రోజూ కూడా టీలో చక్కెరకు బదులుగా బెల్లం వాడండి.. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గించడంలో చాలా బాగా సహయపడతాయి. ఇక బెల్లం టీ తయారు చేసేటప్పుడు బెల్లం ఎక్కువగా వేయకూడదు..అలాగే దీంతోపాటు.. టీ మరిగన తర్వాత బెల్లంని కలపాలి. టీ మరుగుతున్న సమయంలో బెల్లంని కలపాలి..ఇంకా ఖర్జూరం సిరప్ చాలా తీపిగా ఇంకా రుచిగా ఉంటుంది.. దీనిని కనుక మీరు టీలో ఉపయోగిస్తే ఖచ్చితంగా పరిమాణాన్ని గుర్తుంచుకోవాలి.. బ్లాక్ టీ తాగితే దానిలో ఈ సిరప్ వేసి తాగాలి. ఇది రుచికి ఇంకా అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.. అలాగే బరువును కూడా చాలా ఈజీగా తగ్గిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: