తెలుగు
చలన చిత్ర సీమలో తొంభైవ దశకంలో మకుఠం లేని మహరాజుల్లా వెలిగిన హీరోలు.. ఒకరు
స్వయంకృషితో పైకి వచ్చిన హీరో ఇద్దరు తండ్రుల వారసత్వంతో వచ్చిన హీరోలు అయినా
తెలుగు నాట తమకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోలు... చిరంజీవి,
బాలకృష్ణ,వెంకటేశ్. చిరంజీవి, బాలకృష్ణ రాజకీయ రంగ ప్రవేశం కూడా చేశారు. ఒకప్పుడు
వీరి సినిమాలు వస్తే సూపర్ డూపర్ హిట్లే. మరి ఈ ముగ్గురు కలిసి ఉన్నఅరుదైన ఫోటో మీ
కోసం...