ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మహాత్ముడి మెమోరియల్ను సందర్శించిన సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ మీడియా సలహాదారుడు పరిటాల ప్రభాకర్, ఏపీఎన్ఆర్టీ సీఈవో రవి వేమూరు ఇతర ప్రభుత్వ అధికారులకు డా.ప్రసాద్ తోటకూర ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నవ్యాంద్రప్రదేశ్ నిర్మాణంలో ఎన్ఆర్ఐల భాగస్వామ్యం, వివిధ దేశాల్లో ఉంటున్న తెలుగువారితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి సంబంధాలు కలిగి ఉండాలన్న అంశంపై కొన్ని సూచనలు ఉన్న ఓ లేఖను ప్రసాద్ తోటకూర సీఎం చంద్రబాబుకు అందజేశారు.
ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మహాత్ముడి మెమోరియల్ను సందర్శించిన సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ మీడియా సలహాదారుడు పరిటాల ప్రభాకర్, ఏపీఎన్ఆర్టీ సీఈవో రవి వేమూరు ఇతర ప్రభుత్వ అధికారులకు డా.ప్రసాద్ తోటకూర ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నవ్యాంద్రప్రదేశ్ నిర్మాణంలో ఎన్ఆర్ఐల భాగస్వామ్యం, వివిధ దేశాల్లో ఉంటున్న తెలుగువారితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి సంబంధాలు కలిగి ఉండాలన్న అంశంపై కొన్ని సూచనలు ఉన్న ఓ లేఖను ప్రసాద్ తోటకూర సీఎం చంద్రబాబుకు అందజేశారు.