కమలాపూర్ లో 4 కోట్లు మిగతావి జమ్మికుంటలో ఇవ్వాలని చాటింగ్ చేసినట్టుగా బయటకు వచ్చింది. ఈ నేపధ్యంలో మధుసూదన్ రెడ్డి మాట్లాడారు. ఆ చాటింగ్ నాది కాదన్న ఆయన రాత్రంతా నాకు నిద్ర లేకుండా చేశారు అని ఆవేదన వ్యక్తం చేసారు. ఫేక్ చాటింగ్ తో హింసిస్తున్నారు అని దళిత బంధు వికటించింది అని మండిపడ్డారు. దళితులు అంతా ఈటెల వైపే ఉన్నారు అని అందుకే ఇలాంటి ఫేక్ న్యూస్ వైరల్ చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేసారు.
కమలాపూర్ లో 4 కోట్లు మిగతావి జమ్మికుంటలో ఇవ్వాలని చాటింగ్ చేసినట్టుగా బయటకు వచ్చింది. ఈ నేపధ్యంలో మధుసూదన్ రెడ్డి మాట్లాడారు. ఆ చాటింగ్ నాది కాదన్న ఆయన రాత్రంతా నాకు నిద్ర లేకుండా చేశారు అని ఆవేదన వ్యక్తం చేసారు. ఫేక్ చాటింగ్ తో హింసిస్తున్నారు అని దళిత బంధు వికటించింది అని మండిపడ్డారు. దళితులు అంతా ఈటెల వైపే ఉన్నారు అని అందుకే ఇలాంటి ఫేక్ న్యూస్ వైరల్ చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేసారు.