శాంతియుతంగా కాలినడకన తిరుమలకు వెళుతున్న సర్పంచులను, రాష్ట్ర నాయకులను అడ్డుకోవడం ఏమిటని బాబు రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అటంకం కలిగించినప్పటికి 60 మంది సర్పంచులు, రాష్ట్ర నాయకులు శ్రీవారిని దర్శించుకుని సమరశంఖారావం పూరించామని బాబు రాజేంద్రప్రసాద్ తెలిపారు. తమ 12 డిమాండ్లు తమ కోసం కాదని రాష్ట్రంలోని 12 వేల గ్రామాల అభివృద్ది కోసమని బాబు రాజేంద్రప్రసాద్ ఆయన అన్నారు. సర్పంచులు గ్రీన్ అంబాసిడర్లకు జీతాలు, విద్యుత్ బకాయిలు చెల్లించవద్దని బాబు రాజేంద్రప్రసాద్ పిలుపు ఇచ్చారు.
శాంతియుతంగా కాలినడకన తిరుమలకు వెళుతున్న సర్పంచులను, రాష్ట్ర నాయకులను అడ్డుకోవడం ఏమిటని బాబు రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అటంకం కలిగించినప్పటికి 60 మంది సర్పంచులు, రాష్ట్ర నాయకులు శ్రీవారిని దర్శించుకుని సమరశంఖారావం పూరించామని బాబు రాజేంద్రప్రసాద్ తెలిపారు. తమ 12 డిమాండ్లు తమ కోసం కాదని రాష్ట్రంలోని 12 వేల గ్రామాల అభివృద్ది కోసమని బాబు రాజేంద్రప్రసాద్ ఆయన అన్నారు. సర్పంచులు గ్రీన్ అంబాసిడర్లకు జీతాలు, విద్యుత్ బకాయిలు చెల్లించవద్దని బాబు రాజేంద్రప్రసాద్ పిలుపు ఇచ్చారు.