భారత దేశ అతిపెద్ద ఐటీ సర్వీసెస్ కంపెనీ అయినా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TATA Consultancy Services) ఫ్రెషర్స్కు గుడ్న్యూస్ చెప్పడం జరిగింది.టెక్ టాలెంట్‌ అనేది పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా 2022 ఆర్థిక సంవత్సరంలో 77,000 మంది ఫ్రెషర్‌లను నియమించుకోబోతున్నామని ఆ కంపెనీ యొక్క చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ తెలిపడం అనేది జరిగింది.ఇక ఫ్రెషర్స్ కోసం టీసీఎస్ కంపెనీ ఇప్పటికే ఒక డిజిటల్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ (Certificate Program) ను కూడా నిర్వహిస్తోంది.ఇంజినీరింగ్ ఏడో సెమిస్టర్‌ చదువుతున్న విద్యార్థులకు ఈ ఎక్స్‌ప్లోర్ ప్రోగ్రామ్ ద్వారా టెక్నాలజీ (Technology) ఇంకా సాఫ్ట్ స్కిల్స్ (Soft Skills) పై కంపెనీ ట్రైనింగ్ ఇస్తోంది. ఇక అలాగే క్లౌడ్ కంప్యూటింగ్ లేదా సైబర్ సెక్యూరిటీపై వారికి కూడా అవగాహన కల్పిస్తోంది.ఇక అలాగే ప్రతి వారం కూడా 1,500 మంది విద్యార్థులకు టీసీఎస్ (TCS) డిజిటల్ సర్టిఫికేషన్ (Digital Certification) ప్రోగ్రామ్‌ ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ కోర్సు పూర్తయిన తర్వాత, అభ్యర్థుల శక్తి సామర్థ్యం ఆధారంగా అనేక ప్రోత్సాహకాలను కూడా కంపెనీ అందజేస్తుంది.

ఇక గతేడాది టీసీఎస్ ఏడాదికి రెండుసార్లు జీతాల పెంపును ప్రకటించడం అనేది జరిగింది. అయితే ఇప్పటివరకు కూడా ఫ్రెషర్స్ ప్రారంభ వేతనం (Starting Salary) దాదాపు రూ .3.5 LPA వద్ద ఉంది.ఇక దీన్ని కూడా భారీగా పెంచే అవకాశాలున్నాయిని టెక్ నిపుణులు వెల్లడిస్తున్నారు.ఇక అలాగే టీసీఎస్ రెండో త్రైమాసికంలో  కూడా 19,690 మంది ఉద్యోగుల (Employees) ను నియమించుకుంది. ఇక దీంతో సెప్టెంబర్ 30 వ తేదీ నాటికి టీసీఎస్ కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య వచ్చేసి 5,28,748 కి చేరుకుంది.ఇక ఈ మొత్తం సంఖ్యలో 36.2 శాతం మహిళా ఉద్యోగులు ఉన్నట్లు టీసిఎస్ కంపెనీ తెలిపడం అనేది జరిగింది. ఇక టీసీఎస్ కంపెనీ అట్రిషన్ రేటు సెప్టెంబర్ త్రైమాసికంలో 11.9 శాతానికి పెరిగడం అనేది జరిగింది. ఇక ఇది గత త్రైమాసికంలో వచ్చేసి ఇది 8.6 శాతంగా ఉంది. ఇక మరోవైపు ఈ కంపెనీలో ఇప్పటివరకు కూడా 70 శాతం మంది ఉద్యోగులు పూర్తిగా వ్యాక్సిన్ (Vaccine) వేసుకున్నారని టీసీఎస్ కంపెనీ తెలిపడం అనేది జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: