టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాల పాటు సుదీర్ఘంగా నిర్మాత గా అద్భుత మైన విషయా లను బాక్సా ఫీస్ దగ్గర అందుకుంటూ ముందు కు సాగి పోతున్న నిర్మాత లలో అశ్వినీ దత్ ఒకరు . అశ్విని దత్ ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో విజయవంత మైన మూవీ లను నిర్మించారు . ఆ మూవీ లతో అశ్వినీదత్ అద్భుతమైన గుర్తింపును నిర్మాత గా దక్కించుకున్నారు . ఇది ఇలా ఉంటే తాజాగా అశ్వనీదత్ 'సీతా రామం' అనే మూవీ ని నిర్మించారు . ఈ మూవీ లో దుల్కర్ సల్మాన్ హీరో గా నటించగా మృణాళినీ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. హను రాఘవపూడి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు .

ఆగస్ట్ 5 వ తేదీన విడుదల అయిన ఈ మూవీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తోంది . ఇది ఇలా ఉంటే తాజాగా అశ్వినీ దత్ ఓ ప్రముఖ టీవీ షో లో గెస్ట్ గా విచ్చేశారు . అందులో భాగంగా అశ్వనీ దత్ తనకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలు తెలియ జేశారు . తాజా ఇంటర్వ్యూ లో భాగంగా అశ్వనీ దత్ మాట్లాడుతూ ... నిర్మాతగా కెరీర్ ని ప్రారంభించిన సమయం లో 16 లక్షలతో మూవీ నిర్మించినట్లు అశ్వినీదత్ తాజా ఇంటర్వ్యూ లో చెప్పు కొచ్చాడు . అలాగే జగదేకవీరుడు అతిలోకసుందరి మూవీ కి పార్ట్ 2 మూవీ ని నిర్మించి తన కెరీర్ ని ఆపేస్తాను అని అశ్వనీదత్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పు కొచ్చాడు. ఇలా తాజా ఇంటర్వ్యూ లో అశ్వినీ దత్ అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియ జేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: