మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..వరుస హిట్ సినిమాల ను తన ఖాతా లో వేసుకుంటూ వస్తున్నాడు. బాహుబలి సిరీస్తో తెలుగు స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో కలిసి ఆకాశమంత ఎత్తుకు ఎదిగారు. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్స్ 2022 లో ఉత్తమ దర్శకుడిగా అవార్డు గెలుచుకున్నారు. మరోవైపు.. మహేశ్ బాబు కూడా తన అందం తో, నటన తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు.


అయితే.. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో ఓ వస్తోంది. ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచి తెలుగు సినీ ఇండస్ట్రీ లో ఈ గురించే హాట్ టాపిక్. దీంతో భారీ అంచనా లు ఏర్పడ్డాయి. లుక్స్ నుంచి బడ్జెట్ వరకు అన్నీ విశేషాలే. అయితే.. సినిమాల్లో నటించినందు కు యాక్టర్లకు రెమ్యునరేషన్ ఇవ్వడం మనకు తెలిసిందే. కానీ కొంత మంది అలా కాకుండా వచ్చిన కలెక్షన్ లో వాటాల వైపు మొగ్గు చూపుతుంటారు. ఇప్పటికే చాలా మంది ఆ విధానాన్ని ఫాలో అవుతుండగా.. ఇప్పుడు మహేశ్ కూడా ఇదే ట్రెండ్ ను ఫాలో కానున్నట్లు గుప్పుముంటున్నాయి.


ఈ క్రమంలో మహేష్ బాబు ఇదే విషయాన్ని డైరెక్టర్ రాజమౌళి, మూవీ ప్రొడక్షన్ హౌస్ ముందు ఉంచాడు. ఓటీటీ, వీఎఫ్ఎక్స్ సెటప్ల ద్వారా పెద్ద హాలీవుడ్ ఆధారిత ప్రొడక్షన్ హౌస్ ఈ ప్రాజెక్ట్ కోసం ఆన్-బోర్డ్లోకి రావడాని కి ఆసక్తి చూపించింది. ఎస్ఎస్ రాజమౌళి తన ప్రొడక్షన్ హౌస్ పేరు ను జత చేయడం తో నిర్మాతగా ఉన్నారు. అతను కు వచ్చే లాభం లో వాటాల ప్రతిపాదికన రెమ్యూనరేషన్ తీసుకుంటారు.. ఇది పెద్ద డీల్ కాబట్టి మహేష్ కు ఇది సెట్ కాక పోవచ్చు అని సినీ విష్లెషకులు అభిప్రాయ పడుతున్నారు.. ఏమౌతుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: