తెలుగు ఇండస్ట్రీలో స్టార్ పొజిషన్ ను అందుకున్న స్టార్ హీరోలలో చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ ముందువరసలో అయితే ఉంటారు. ప్రముఖ నిర్మాతలలో ఒకరైన నట్టి కుమార్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు కూడా చేశారు.

పవన్ ను హైపర్ ఆది భగవంతుడు లా భావిస్తారు కాబట్టి హైపర్ ఆది రోజాపై విమర్శలు చేశారని ఆయన కామెంట్లు కూడా చేశారు. ఎవరి పార్టీని వాళ్లు కాపాడుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని నట్టి కుమార్ చెప్పుకొచ్చారటా.

చిరంజీవి వల్ల లబ్ధి పొందిన వాళ్లు చాలా మంది ఉన్నారని చిరంజీవి మరియు పవన్ కాళ్లు పట్టుకుని వాళ్ల ద్వారా అవకాశాలు పొంది ఇప్పుడు వాళ్లే సెటైర్లు వేస్తున్నారని నట్టి కుమార్ తెలిపారటా.. ఇప్పుడు వాళ్లే పవన్ పై పోటీ చేస్తానని కామెంట్లు కూడా చేస్తున్నారంటూ అలీపై నట్టి కుమార్ కామెంట్లు చేశారని తెలుస్తుంది.. చిరంజీవి,పవన్ లను కొంతమంది నటులు వెన్నుపోటు పొడిచారని నట్టి కుమార్ పరోక్షంగా వారిపై కామెంట్లు చేశారు.

జనసేన పార్టీ సభలో హైపర్ ఆది అవతలి వాళ్లు మాట్లాడిన వ్యాఖ్యలకు కౌంటర్లు ఇవ్వడం సాధారణం అని కూడా పేర్కొన్నారు. నాగబాబు కూడా కౌంటర్ ఇచ్చారని నట్టి కుమార్ అస్సలు చెప్పుకొచ్చారు.. ఇక్కడ ఎవరినీ ఎవరూ బెదిరించరని నట్టి కుమార్ చెప్పుకొచ్చారు. పొలిటికల్ గా తిట్టుకోవడం తప్పు కాదని అయితే కుటుంబాల జోలికి వెళ్లడం అయితే తన దృష్టిలో కరెక్ట్ కాదని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

వైసీపీ నేతగా రోజా డ్యూటీ రోజా చేశారని హైపర్ ఆది డ్యూటీ హైపర్ ఆది చేశారని నట్టి కుమార్ తచెప్పుకొచ్చారు.పోసాని కృష్ణమురళి పదవి వచ్చిన తర్వాత సైలెంట్ అయ్యారని కూడా ఆయన కామెంట్లు చేశారు. తన దృష్టిలో రోజా బెస్ట్ మినిష్టర్ అని నట్టి కుమార్ పేర్కొన్నారు. నట్టి కుమార్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.12:17 PM

మరింత సమాచారం తెలుసుకోండి: