అఖండ 2..నందమూరి నటసింహం బాలయ్య కెరియర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ . ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రగ్యా జైశ్వాల్,  సంయుక్త మినన్ కనిపించబోతున్నారు . ఈ సినిమాలో అఘోర పాత్రలో బాలయ్య స్పెషల్ లుక్స్ లో కనిపించి మెప్పించబోతున్నాడు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . బాలయ్య కెరియర్ లో ఎన్నో సినిమాలల్లో నటించాడు. కానీ ఈ సినిమా మాత్రమే మోస్ట్ స్పెషల్ అని చెప్పాలి . బాలయ్య అఘోర గా కనిపిస్తున్న రెండో సినిమా ఇది. ఆల్రెడీ అఖండ  సినిమా లో అఘోరగా  కనిపించి మెప్పించారు .


కాగా మొదటి పార్ట్  కన్నా రెండో పార్ట్ లో ఎక్కువ టైం అఘోర క్యారెక్టర్ లో మెప్పించబోతున్నాడు తన నటనతో బాలయ్య అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది . కాగ అఖండ  తర్వాత బాలయ్య ప్లాన్ ఏంటి ..? ఏ డైరెక్టర్ తో నటిస్తున్నాడు..? అనే విషయాలు  ఇంట్రెస్టింగ్ గా మారాయి . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం అఖండ 2 తర్వాత స్టార్ డైరెక్టర్ క్రిష్  దర్శకత్వంలో హీరో బాలయ్య ఒక స్పెషల్ ప్రాజెక్ట్ కి  కమిట్ అయ్యారట . ఈ ప్రాజెక్ట్  ద్వారానే తన కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ కూడా ఉండబోతుంది అంటూ తెలుస్తుంది .



ఈ ప్రాజెక్ట్  చాలా పక్కాగా ప్లాన్ చేశారు బాలయ్య అంటూ కూడా మేకర్స్  దగ్గర నుంచి ఓ న్యూస్ బయటకు వచ్చింది . చూడాలి మరి ఈ సినిమాతో బాలకృష్ణ అదే విధంగా మోక్షజ్ఞ ఎలాంటి హిట్ తమ ఖాతాలో వేసుకుంటారు అనేది.
కాగా ఈ సినిమా మొత్తం ఆదిత్య 369 కి సీక్వెల్ గా రాబోతుంది అని ఆదిత్య 999 అనే టైటిల్ తో తెరకెక్కబోతుంది అంటూ ఓ న్యూస్ ఎప్పటినుంచో మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించబోతున్నట్లు కూడా ఓ న్యూస్ వైరల్ అవుతుంది . దీనిపై త్వరలోనే  అన్ని అఫీషియల్ అప్డేట్స్ రాబోతున్నట్లు తెలుస్తుంది. చూద్దాం న్మరి బాలయ్య ప్లాన్ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో..???

మరింత సమాచారం తెలుసుకోండి: